http://తెలంగాణ రాష్ట్రంలోనీ గత ప్రభుత్వం లాగ మాండ్డి వైఖరి చూపిస్తున్న ట్వంటీ ఇప్పుడు అధికారం లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7500 వేల కోట్ల రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచి మూడు సం రాలు గడుస్తున్న కూడా విడుదల చేయక పోవడం సిగ్గు చేటు విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల టీ సీ తీసుకునేటప్పుడు మానసికంగా ఇబ్బందులకు గురౌతున్నారు మరియు మరియు పై చదువులు చదవడానికి ఇబ్బందులకు గురౌతున్నారూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి పెండింగ్లో ఉన్నటు వంటి స్కాలర్షిప్ రియాంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు Ch ఆనంద్ కుమార్ డిమాండ్
