A14news.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

హైదరాబాద్ ఓ యూ లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థి సేన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు Ch ఆనంద్ కుమార్

http://తెలంగాణ రాష్ట్రంలోనీ గత ప్రభుత్వం లాగ  మాండ్డి వైఖరి  చూపిస్తున్న ట్వంటీ  ఇప్పుడు అధికారం లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7500 వేల కోట్ల  రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి  రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచి మూడు సం రాలు గడుస్తున్న కూడా విడుదల చేయక పోవడం సిగ్గు చేటు విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్  రాకపోవడం వల్ల టీ సీ తీసుకునేటప్పుడు మానసికంగా ఇబ్బందులకు గురౌతున్నారు మరియు మరియు పై చదువులు చదవడానికి ఇబ్బందులకు గురౌతున్నారూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి పెండింగ్లో ఉన్నటు వంటి స్కాలర్షిప్ రియాంబర్స్ మెంట్  తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు Ch ఆనంద్ కుమార్ డిమాండ్ 

Related posts

Nk M ప్రేమ్ చంద్రన్ ను కలిసిన AIPSU రాష్ట్ర కమిటి నాయకుడు ఆనంద్ కుమార్

A14 NEWS

కేంద్ర ప్రభుత్వం బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అన్యాయం

A14 NEWS

తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన

A14 NEWS

కుంటాల మండలం అందాకుర్ గ్రామానికి చెందిన వ్యక్తుల యొక్క రెండు తులాల బంగారం దొంగలించి వెళుతుండగా దొరికిన వ్యక్తులని రిమాండ్ కి తరలించిన పోలీస్ టౌన్ కుంటాల

A14 NEWS

ఇతర సంఘాల నుంచి USFI లోకి 13 మంది నాయకులు విద్యార్థుల చేరికలు

A14 NEWS

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పదవికి పోటీ

A14 NEWS